Posted on 2024-07-05 01:21:32
ప్రభుత్వ హాస్టళ్ళల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ప్రైవేట్ స్కూల్ లకు ధీటుగా విద్య అందించాలని, రాబోవు రోజుల్లో నియోజకవర్గంలో ఉన్న అన్ని స్కూళ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ల సముదాయంగా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్న సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీ, మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రిన్సిపాల్ లతో మరియు స్పెషల్ ఆఫీసర్లతో గౌరవ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన క్యాంపు కార్యాలయంలో రివ్యూ మీటింగ్ ని నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని స్కూల్ లలో ఉన్న పెండింగ్ సమస్యలను తెలుసుకుని వాటిని త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ హాస్టల్లో నాణ్యమైన విద్య అందించాలని కోరారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ లపై, ప్రభుత్వం పై ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
హైదరాబాద్లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది
Posted On 2026-03-12 21:53:55
Readmore >
శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం
Posted On 2026-03-12 21:52:35
Readmore >
కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
Posted On 2026-03-12 18:49:30
Readmore >
కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-03-12 18:47:14
Readmore >
బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక
Posted On 2026-03-12 18:45:43
Readmore >