Posted on 2026-03-12 18:45:43
డైలీ భారత్, కామారెడ్డి: బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక
పాల్గొన్న బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు
ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలో ప్రజా ఆదరణ పొందాలని కోరారు
MLA శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సూచన తో ఇతర ప్రజా ప్రతినిధులను , అధికారులను కలుపుకొని పోతూ మీ వార్డు ల తో పాటు కామారెడ్డి పట్టణ అభివృద్ధి కి కృషి చేయాలని కోరారు
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >