Posted on 2024-07-05 10:04:16
డైలీ భారత్, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ మేనేజర్ "ఆర్.వెంకటేశ్వర్ రావు"& క్యాషియర్ "ఎస్. కుమారస్వామి"లను ₹1,00,000/-లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్న అనిశా అధికారులు
వీరు "2018-24 కాలంలో వరి సేకరణ కేంద్రాల నిర్వహించినందుకు ఒకరికి రావాల్సిన కమీషన్ ₹69,25,152/- మంజూరికి సంబంధించి లంచంగా ₹15,00,000/- డిమాండ్ చేసి మొదటి విడతగా లక్ష రూపాయలు తీసుకుంటూ పట్టుబడినారు.
హైదరాబాద్లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది
Posted On 2026-03-12 21:53:55
Readmore >
శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం
Posted On 2026-03-12 21:52:35
Readmore >
కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
Posted On 2026-03-12 18:49:30
Readmore >
కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-03-12 18:47:14
Readmore >
బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక
Posted On 2026-03-12 18:45:43
Readmore >