డైలీ భారత్, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ మేనేజర్ "ఆర్.వెంకటేశ్వర్ రావు"& క్యాషియర్ "ఎస్. కుమారస్వామి"లను ₹1,00,000/-లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్న అనిశా అధికారులు
వీరు "2018-24 కాలంలో వరి సేకరణ కేంద్రాల నిర్వహించినందుకు ఒకరికి రావాల్సిన కమీషన్ ₹69,25,152/- మంజూరికి సంబంధించి లంచంగా ₹15,00,000/- డిమాండ్ చేసి మొదటి విడతగా లక్ష రూపాయలు తీసుకుంటూ పట్టుబడినారు.