Posted on 2024-06-12 17:20:21
డైలీ భారత్, తెలంగాణ: రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ అబ్దుల్ వహాబ్ సహకారముతో యాభైవేలరూపాయల లంచం తీసుకుంటుండగా ACB అధికారులకు చిక్కిన బీచుపల్లి లోని టీజిఎస్పి 10వ పటాలము యొక్క అసిస్టెంట్ కమాండెంట్ - వి. నరసింహ స్వామి. ఇతను ఒక పోలీసు కానిస్టేబుల్ యొక్క మౌఖిక విచారణ జరిపి, అతనికి అనుకూలంగా వ్యవహరించడానికి లంచం తీసుకున్నాడు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు
Posted On 2025-05-22 05:22:13
Readmore >దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2025-05-21 17:29:16
Readmore >చౌదరిపల్లి 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
Posted On 2025-05-20 07:24:46
Readmore >