| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ కమాండెంట్‌

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ కమాండెంట్‌

డైలీ భారత్, తెలంగాణ: రిటైర్డ్ ఏఆర్‌ఎస్‌ఐ అబ్దుల్ వహాబ్ సహకారముతో యాభైవేలరూపాయల లంచం తీసుకుంటుండగా ACB అధికారులకు చిక్కిన బీచుపల్లి లోని టీజిఎస్‌పి 10వ పటాలము యొక్క అసిస్టెంట్ కమాండెంట్‌ -  వి. నరసింహ స్వామి. ఇతను ఒక పోలీసు కానిస్టేబుల్ యొక్క మౌఖిక విచారణ జరిపి, అతనికి అనుకూలంగా వ్యవహరించడానికి లంచం తీసుకున్నాడు.

Previous చంద్రంపేట ఉన్నత పాఠశాలను సందర్శించిన జాయింట్ డైరెక్టర్
Next ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు బీభత్సం
ADVERTISEMENT