| Daily భారత్
Logo




ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు బీభత్సం

News

Posted on 2024-06-12 23:59:42

Share: Share


ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు బీభత్సం

డైలీ భారత్, కాకినాడ: కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు బీభత్సం సృష్టించింది. ఏలేశ్వరం నుంచి రాజమహేంద్రవరం 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు జగ్గంపేట కాంప్లెక్స్ కు వచ్చేసరికి బ్రేక్ ఫెయిల్ అయి కాంప్లెక్స్ లోకి దూసుకు వచ్చింది.

ఆర్టీసీ బస్సు క్లచ్ హార్ట్ అవ్వడం వల్ల బ్రేక్ ఫెయిల్ అయిందని డ్రైవర్ తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో వృద్ధురాలు కాలిపైకి ఆర్టీసీ బస్సు చక్రం ఎక్కడంతో ఆమె కాలు నుజ్జు నుజ్జు అయ్యింది. 

అదృష్టవశాత్తు ఇనపరైలింగ్ రాడ్లు ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పింది. లేకపోతే ప్రమాద బాధితుల సంఖ్య పెరిగేది.

గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఏదేమైనా గత మూడు రోజులుగా ఆర్టీసీ బస్సులు బీభత్సం సృష్టిస్తున్నాయి..

Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం

Posted On 2026-03-04 19:28:49

Readmore >
Image 1

కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..

Posted On 2026-03-04 18:36:56

Readmore >
Image 1

మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-03-04 18:30:50

Readmore >
Image 1

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

Posted On 2026-03-04 16:19:10

Readmore >
Image 1

38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

Posted On 2026-03-04 16:16:19

Readmore >
Image 1

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Posted On 2026-03-04 15:50:03

Readmore >
Image 1

భాగ్యనగరంలో జోరుగా నకిలీ సరుకుల దందా

Posted On 2026-03-04 14:17:30

Readmore >