Posted on 2024-05-27 15:40:55
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ లక్ష్మీనరసింహ కాలనీలలో మాజీ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్బంగా విగ్రహానికి షాద్ నగర్ పట్టణ కాంగ్రేస్ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెంటయ్య ఆర్ఎన్ రాజు, ఇంజిమూరి గోపాల్, మురళి కృష్ణ గౌడ్, కరదాసు సురేందర్, సుజిత్, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >