Posted on 2024-04-15 22:24:09
GRSYF రాష్ట్ర కార్యదర్శి డి. ఎం. ఓబులేసు డిమాండ్
డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్: బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రేణుక అన్నమాచార్య కాలేజీ బాలికల హాస్టల్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకున్న రేణుక మృతికి కారణమైన అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాని అరెస్ట్ చేయాలని GRSYF రాష్ట్ర కార్యదర్శి డి. ఎం. ఓబులేసు డిమాండ్
ఈ సందర్బంగా GRSYF రాష్ట్ర కార్యదర్శి డి. ఎం. ఓబులేసు మాట్లాడుతూ రాజంపేట (మం) కొత్త బోయినపల్లి లో హాస్టల్ గదిలో ఉరి వేసుకుని రేణుకా మహంక్ (20) అనే విద్యార్థిని బలన్మరణం చేసుకోవడానికి యాజమాన్యమే కారణం అన్నారు గతంలో కూడా చాలా మంది విద్యార్థులను యాజమాన్యం పొట్టన పెట్టుకుందని గుర్తు చేశారు విద్యార్ధి తల్లిదండ్రులు తమ బిడ్డది ఆత్మహత్య కాదని, కాలేజి యాజమాన్యం హత్య అని ఆరోపణ చేస్తున్నారన్నారు నిన్న రాత్రి కూడా తల్లిదండ్రులతో ఫోను కూడా చేసి మాట్లాడిందని తెలిపారు కాలేజి యాజమాన్యం టార్చర్ పెట్టే వారని తక్షణమే విద్యార్థిని మృతికి కారుకులైన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >