Posted on 2024-04-15 18:54:09
GRSYF రాష్ట్ర కార్యదర్శి డి. ఎం. ఓబులేసు డిమాండ్
డైలీ భారత్, ఆంధ్ర ప్రదేశ్: బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న రేణుక అన్నమాచార్య కాలేజీ బాలికల హాస్టల్ లో ఫ్యాన్ కి ఉరి వేసుకున్న రేణుక మృతికి కారణమైన అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాని అరెస్ట్ చేయాలని GRSYF రాష్ట్ర కార్యదర్శి డి. ఎం. ఓబులేసు డిమాండ్
ఈ సందర్బంగా GRSYF రాష్ట్ర కార్యదర్శి డి. ఎం. ఓబులేసు మాట్లాడుతూ రాజంపేట (మం) కొత్త బోయినపల్లి లో హాస్టల్ గదిలో ఉరి వేసుకుని రేణుకా మహంక్ (20) అనే విద్యార్థిని బలన్మరణం చేసుకోవడానికి యాజమాన్యమే కారణం అన్నారు గతంలో కూడా చాలా మంది విద్యార్థులను యాజమాన్యం పొట్టన పెట్టుకుందని గుర్తు చేశారు విద్యార్ధి తల్లిదండ్రులు తమ బిడ్డది ఆత్మహత్య కాదని, కాలేజి యాజమాన్యం హత్య అని ఆరోపణ చేస్తున్నారన్నారు నిన్న రాత్రి కూడా తల్లిదండ్రులతో ఫోను కూడా చేసి మాట్లాడిందని తెలిపారు కాలేజి యాజమాన్యం టార్చర్ పెట్టే వారని తక్షణమే విద్యార్థిని మృతికి కారుకులైన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >