Posted on 2024-04-16 04:42:41
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ బహదూర్ పూరా లో సోమవారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది.
ఖలీల్ అనే యువకుడు దారుణ హత్యకు గుర య్యాడు. అసద్ బాబా నగర్ లో ఖలీల్ ను కత్తు లలో విచక్షణార హితంగా పొడిచి చంపారు.
దుండగులు. కన్న తండ్రి ముందే కొడుకు హత్యకు గురయ్యాడు.వెంటాడి వేటాడి చంపారు హంత కులు. అడ్డు వచ్చిన తండ్రిని బెదిరించారు.
దుండగులు. ఇక హుటాహు టిన ఘటన స్థలానికి చేరు కున్న పోలీసులు… హంతకు ల కోసం గాలిస్తున్నారు. అటు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సంఘటనలో నలుగురు హంతకులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. వారి వద్ద తల్వార్లు ఉన్నట్లు తెలిపారు యువకుడి ఖలీల్ తండ్రి. పాత కక్ష్యలు దృష్టిలో పెట్టుకుని చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >