| Daily భారత్
Logo




కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

News

Posted on 2026-08-25 07:42:04

Share: Share


కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శివనగర్ కు చెందిన NCC విద్యార్థులు సోమవారం NCC శిక్షణ శిబిరానికి బయలుదేరారు.

NCCలో మొదటి సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు రెండవ సంవత్సరం శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈ క్యాంపును విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత వారు "A" సర్టిఫికెట్ పరీక్షకు అర్హత సాధించనున్నారు.

ఈ శిక్షణ శిబిరంలో విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి, సమయపాలన, నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్ మాట్లాడుతూ, NCC విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం CTO ముస్కు సంతోష్ రెడ్డి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించి, శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు.

Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >
Image 1

జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్‌ హుస్సేన్‌కు కలెక్టర్‌ అంకిత్‌ ఘన స్వాగతం

Posted On 2026-08-24 14:09:34

Readmore >