Posted on 2024-04-16 04:45:07
డైలీ భారత్, బెంగళూరు: పరుగుల సునామీ పారిన ఉత్కంఠ పోరులో సన్రైజ ర్స్,హైదరాబాద్ విజయం సాధించింది. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 25 పరగుల తేడాతో గెలుపొందింది.
సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియం జరి గిన మ్యాచ్లో సన్రైజర్స్ 288 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.
ట్రావిస్ హెడ్ 102 (41 బంతుల్లో 9×4, 8×6) సెంచరీతో విజృంభించగా అతనికి తోడు హెన్రీచ్ క్లాసెన్ 67 -31 బంతుల్లో 2×4, 7×6-,ఎయిడెన్ మార్క్మ్ 32,17 బంతుల్లో 2×4, 2×6,అబ్దుల్ సమద్ 37 (10 బంతుల్లో 4×4, 3×6, మెరుపులు మెరిపిం చడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ దిగిన బెంగళూరు ధీటైన జవాబు నే ఇచ్చింది. విరాట్ కోహ్లీ (42), డూప్లెసిస్(62)లు శుభారంభాన్ని అందించినా మిగతా బ్యాటర్లు రాణించ కపోయారు. మిడిలార్డర్లో వచ్చిన దినేశ్ కార్తీక్(83) కాసేపు మెరినా ఫలితం దక్కిలేదు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు ఏడు వికెట్లు కోల్పోయి 262 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ మరో ఆల్టైమ్ రికార్డ్ను నమోదు చేసింది. టి20 క్రికెట్ చరిత్ర లోనే అత్యంత భారీ స్కోర్ రికార్డ్ తన పేరిటే ఉండగా దానిని బద్దలు కొట్టింది...
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >