Posted on 2024-04-16 10:09:26
డైలీ భారత్, కరీంనగర్ జిల్లా: స్కూల్ బస్సు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.
మద్దుట్ల గ్రామానికి చెందిన ఎండి ఆలిఫా అనే రెండేళ్ల చిన్నారి సోదరుడు పాఠశా లకు వెళ్తూ స్కూల్ బస్సులో కూర్చుకున్నాడు.
తన సోదరునితో వెళ్లాలని ఆ చిన్నారి బస్సు ముందుకు వెళ్లింది. ఇది గమనించని డ్రైవర్ స్కూల్ బస్సు ముందుకు పోనించాడు. ఆలిఫా తలపై టైరు ఎక్కడంతో తలకు తీవ్ర గాయమై మరణించింది.
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్పూర్కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >