| Daily భారత్
Logo




కొండగట్టు అంజన్న సన్నిధి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రచారం

News

Posted on 2023-10-13 20:00:45

Share: Share


కొండగట్టు అంజన్న సన్నిధి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రచారం

డైలీ భారత్, జగిత్యాల జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక ప్రచారానికి సర్వం సిద్ధం చేసుకుంది. ఏఐసీసీ అగ్ర నేతలు హాజరు కానున్న ఈ ప్రచార కార్యక్రమం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభం కానుంది.

ఈ నెల 18న అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రానున్నారు. వీరు రాక ముందే కాంగ్రెస్ అబ్యర్తుల జాబితా ప్రకటించనుంది. మూడు నియోజక వరహాల పరిధి లో యాత్ర ఉండనుంది.రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం బస్సు యాత్ర ప్రారంబింస్తారు

ఇందులో భాగంగా ఈ నెల 18న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేపట్టింది ఏఐసీసీ కార్యదర్శి సుశాంక్ మిశ్రా శుక్రవారం కొండగట్ట అంజన్న క్షేత్రాన్ని సందర్శించారు. అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పర్యటనకు సంబంధించిన రూట్ ను పర్యవేక్షించారు.

సుశాంక్ తో పాటు ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, ధర్మపురి, చొప్పదండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యంలు కూడా ఉన్నారఈ నెల 18న కొండగట్టు అంజన్న క్షేత్రానికి రానున్న రాహుల్, ప్రియాంక గాంధీలు ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించి ప్రచారం ప్రారంభిస్తారు

Image 1

వాట్సాప్ ద్వారా వైద్య సేవలు.. త్వరలో అందుబాటులోకి!

Posted On 2026-03-12 07:13:00

Readmore >
Image 1

త్వరలో మహిళలకు డిజిటల్ డిజిటల్ హెల్త్ కార్డ్

Posted On 2026-03-12 07:06:57

Readmore >
Image 1

తెలంగాణలో మూడో డిస్కమ్ ఏర్పాటుకు జీవో విడుదల

Posted On 2026-03-12 07:06:09

Readmore >
Image 1

MRO పై అరెస్ట్ వారెంట్ జారీ

Posted On 2026-03-12 07:05:19

Readmore >
Image 1

ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించే నెపంతో ఇళ్లలో చోరీలు

Posted On 2026-03-11 22:05:47

Readmore >
Image 1

విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్‌ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి

Posted On 2026-03-11 20:27:35

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం

Posted On 2026-03-11 20:23:40

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నతల్లిని ఇబ్బంది పెడుతున్న కొడుకు

Posted On 2026-03-11 20:19:53

Readmore >
Image 1

కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి

Posted On 2026-03-11 19:25:18

Readmore >
Image 1

తెగిపోయిన చెరువు కట్టను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

Posted On 2026-03-11 18:51:35

Readmore >