Posted on 2026-06-06 17:25:30
జూన్ 22వ తేదీనుంచి కొనసాగుతుందన్న హైడ్రా కమిషనర్
డైలీ భారత్, హైదరాబాద్: ప్రతి సోమవారం నిర్వహిస్తున్న హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీతో పాటు 15వ తేదీన రద్దు చేసినట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్ ఫిర్యాదులు క్లియర్ చేసే క్రమంలో మే 11వ తేదీ నుంచి 4 సోమవారాలు ప్రజావాణికి విరామం ఇచ్చిన విషయం విధితమే. వాస్తవానికి ఈ నెల 8వ తేదీన ప్రజావాణి పునః ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇంకా ముఖ్యమైన ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉన్నందున గడువును మరో రెండు వారాలు పెంచినట్టు తెలిపారు. జూన్ 22వ తేదీ నుంచి హైడ్రా ప్రజావాణి కార్యక్రమం యథాతథంగా ఉంటుందని హైడ్రా కమిషనర్ ప్రకటనలో పేర్కొన్నారు.
#Prajavani #PressRelease #OfficialUpdate
ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
Posted On 2026-07-23 16:06:22
Readmore >
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి
Posted On 2026-07-23 16:04:59
Readmore >
వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-23 15:59:08
Readmore >
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు
Posted On 2026-07-23 15:56:26
Readmore >
నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం
Posted On 2026-07-23 15:54:39
Readmore >
సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ
Posted On 2026-07-23 14:52:41
Readmore >
తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి
Posted On 2026-07-23 13:29:02
Readmore >