| Daily భారత్
Logo




బెంగళూరులో రూ. 35 కోట్ల విలువైన డ్రగ్ పట్టివేత..

News

Posted on 2026-05-21 10:04:19

Share: Share


బెంగళూరులో రూ. 35 కోట్ల విలువైన డ్రగ్ పట్టివేత..

డైలీ భారత్, బెంగళూరు: బెంగళూరులో పోలీసులు భారీ అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించారు. నగరంలో అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు రూ.35 కోట్ల విలువైన 17.50 కేజీల అత్యంత ప్రమాదకరమైన MDMA డ్రగ్ను పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.


#mdma #banglore 

Image 1

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా

Posted On 2026-05-21 20:49:41

Readmore >
Image 1

శిక్షణ వినియోగించుకొని.. ఆర్థికంగా ఎదగాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-21 18:50:39

Readmore >
Image 1

ఆసుపత్రుల్లో మంచి వైద్య సేవలు అందించాలి

Posted On 2026-05-21 18:42:11

Readmore >
Image 1

ఎండ తీవ్రతపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలీ...తంబళ్ల రవి

Posted On 2026-05-21 18:39:06

Readmore >
Image 1

“డిప్రెషన్ - Depression" (బలహీనత కాదు… చికిత్స అవసరమైన మానసిక వ్యాధి)

Posted On 2026-05-21 18:34:59

Readmore >
Image 1

ధాన్యం అన్ లోడింగ్ కోసం హమాలీల సంఖ్య పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-21 11:42:53

Readmore >
Image 1

బెంగళూరులో రూ. 35 కోట్ల విలువైన డ్రగ్ పట్టివేత..

Posted On 2026-05-21 10:04:19

Readmore >
Image 1

కేంద్ర ప్రభుత్వం ఎరువులు ధరలు నియంత్రణ చేయాలి

Posted On 2026-05-21 08:21:27

Readmore >
Image 1

మళ్ళీ గంగ దేవి గుట్టను అక్రమంగా త్రవ్వడానికి ప్రయత్నించిన కాంట్రాక్టర్

Posted On 2026-05-21 08:19:55

Readmore >
Image 1

సర్వే నెం. 444 లో అక్రమ నిర్మాణాలు... ఓ కార్పొరేటర్ అండతో అక్రమ నిర్మాణాల జాతర?

Posted On 2026-05-21 08:18:44

Readmore >