| Daily భారత్
Logo




బెంగళూరులో రూ. 35 కోట్ల విలువైన డ్రగ్ పట్టివేత..

News

Posted on 2026-05-21 06:34:19

Share: Share


బెంగళూరులో రూ. 35 కోట్ల విలువైన డ్రగ్ పట్టివేత..

డైలీ భారత్, బెంగళూరు: బెంగళూరులో పోలీసులు భారీ అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించారు. నగరంలో అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు రూ.35 కోట్ల విలువైన 17.50 కేజీల అత్యంత ప్రమాదకరమైన MDMA డ్రగ్ను పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.


#mdma #banglore 

Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >
Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >
Image 1

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-07-13 18:16:26

Readmore >