Posted on 2026-05-21 04:49:55
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కారేపల్లిమండలంలో గుట్టకింద గుంపు పంచాయతీ పరిధిలో ఉన్న గంగాదేవి గుట్టను గోదాం పేరుతో సంబంధిత కాంట్రాకర్ అక్రమంగా మట్టిని త్రవ్వి అమ్ముకోవడానికి ఈ రోజు ప్రయత్నం చేశారు.గమనించిన గ్రామస్థులు అడ్డుకోవడం తో జేసిబి తో తిరిగివెళ్ళి పోయారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ..
ప్రకృతిని పరవసింపజేసె పచ్చటి గుట్టను గోదాం పేరుతో గుట్టను త్రవ్వి తే ఊరుకునేది లేదని గ్రామస్తు అన్నారు.ఇకనైనా అధికారులు జోక్యం చేసుకొని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సర్పంచ్ గ్రామస్థులు పాల్గొన్నారు
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >