Posted on 2026-05-21 04:49:55
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కారేపల్లిమండలంలో గుట్టకింద గుంపు పంచాయతీ పరిధిలో ఉన్న గంగాదేవి గుట్టను గోదాం పేరుతో సంబంధిత కాంట్రాకర్ అక్రమంగా మట్టిని త్రవ్వి అమ్ముకోవడానికి ఈ రోజు ప్రయత్నం చేశారు.గమనించిన గ్రామస్థులు అడ్డుకోవడం తో జేసిబి తో తిరిగివెళ్ళి పోయారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ..
ప్రకృతిని పరవసింపజేసె పచ్చటి గుట్టను గోదాం పేరుతో గుట్టను త్రవ్వి తే ఊరుకునేది లేదని గ్రామస్తు అన్నారు.ఇకనైనా అధికారులు జోక్యం చేసుకొని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సర్పంచ్ గ్రామస్థులు పాల్గొన్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >