| Daily భారత్
Logo




ఇందిరమ్మ బిల్లులు విడుదల చేయాలి

News

Posted on 2026-05-19 14:16:32

Share: Share


ఇందిరమ్మ బిల్లులు విడుదల చేయాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాత కొత్తగూడెంలోని నూతన వెన్నెల నగర్ కాలనీలో సుమారు 270 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. అక్కడ బేస్మెంట్ గోడలు స్లాబ్ లెవల్లో కట్టిన వారికి కొంతమందికి మొదటి బిల్లు కూడా పడలేదని సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్, ఆవాజ్ పట్టణ కార్యదర్శి జలాల్ అన్నారు. నేడు జరిగిన ఇందిరమ్మ నిర్మాణ లబ్ధిదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల ఇండ్ల నిర్మాణాలు ఆగిపోతున్నాయని అలానే కొనసాగితే ఇండ్లు మొండి గోడలు గా మిగిలిపోయే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఇందిరమ్మ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల అయ్యేలా చూడాలని ఆయన కోరారు.

Image 1

రూ.1000 లంచానికి లక్ష బహుమతి..CM విజయ్ సంచలన నిర్ణయం...

Posted On 2026-05-20 08:53:55

Readmore >
Image 1

భర్తని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు హార్దిక సహాయం అందించిన చిన్ననాటి స్నేహితులు

Posted On 2026-05-20 08:50:43

Readmore >
Image 1

ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్

Posted On 2026-05-19 23:20:14

Readmore >
Image 1

కలెక్టర్ చేతుల మీదుగా మీడియా అక్రిడిటేషన్ కార్డులు అందజేత

Posted On 2026-05-19 20:16:48

Readmore >
Image 1

ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-19 14:28:44

Readmore >
Image 1

రాజకీయాల్లో సుందరయ్య మార్గాన్ని అనుసరించాలి

Posted On 2026-05-19 14:19:28

Readmore >
Image 1

ఇందిరమ్మ బిల్లులు విడుదల చేయాలి

Posted On 2026-05-19 14:16:32

Readmore >
Image 1

వివాహితకు ప్రేమ పేరుతో సీఐ వల

Posted On 2026-05-19 14:15:46

Readmore >
Image 1

రాష్ట్రంలో అవినీతి అధికారి.. రూ.100 కోట్ల ఆస్తులు!

Posted On 2026-05-19 13:36:58

Readmore >
Image 1

బంగాళాఖాతంలో భారీ మేఘాల ప్రభావం.. పలు రాష్ట్రాలకు హెచ్చరికలు

Posted On 2026-05-19 08:22:53

Readmore >