Posted on 2026-05-19 14:15:46
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సీఐ రాజు నాయక్ పై కేసు నమోదువివాహితకు ప్రేమ పేరుతో సీఐ వల ,పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసిన సీఐ.ఆపై ట్యాబ్లెట్లు మింగించడంతో అబార్షన్ ,ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలి,ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సీఐ రాజు నాయక్ పై కేసు నమోదు,2023లో భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సదరు వివాహిత,అప్పుడు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో సీఐ విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్,వివాహిత ఇచ్చిన ఫిర్యాదులోని ఫోన్ నంబర్ తీసుకుని న్యాయం చేస్తానంటూ సీఐ ఫోన్లు ,పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్న సీఐ,గర్భవతి కావడంతో పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన బాధితురాలు,పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ సీఐ జాప్యం చేస్తుండటంతో ఈ నెల 7వ తేదీన ఫిర్యాదు చేసిన వివాహిత విషయం వెలుగులోకి రావడంతో అప్పటి నుంచి అందుబాటులో లేని సీఐ రాజు నాయక్ ,ఉన్నతాధికారుల విచారణలో వేధింపులు నిజమే అని తేలడంతో రాజు నాయక్ ను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం
భర్తని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు హార్దిక సహాయం అందించిన చిన్ననాటి స్నేహితులు
Posted On 2026-05-20 08:50:43
Readmore >
ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్
Posted On 2026-05-19 23:20:14
Readmore >
ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-19 14:28:44
Readmore >
బంగాళాఖాతంలో భారీ మేఘాల ప్రభావం.. పలు రాష్ట్రాలకు హెచ్చరికలు
Posted On 2026-05-19 08:22:53
Readmore >