Posted on 2026-05-19 10:45:46
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సీఐ రాజు నాయక్ పై కేసు నమోదువివాహితకు ప్రేమ పేరుతో సీఐ వల ,పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసిన సీఐ.ఆపై ట్యాబ్లెట్లు మింగించడంతో అబార్షన్ ,ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలి,ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సీఐ రాజు నాయక్ పై కేసు నమోదు,2023లో భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సదరు వివాహిత,అప్పుడు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో సీఐ విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్,వివాహిత ఇచ్చిన ఫిర్యాదులోని ఫోన్ నంబర్ తీసుకుని న్యాయం చేస్తానంటూ సీఐ ఫోన్లు ,పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్న సీఐ,గర్భవతి కావడంతో పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన బాధితురాలు,పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ సీఐ జాప్యం చేస్తుండటంతో ఈ నెల 7వ తేదీన ఫిర్యాదు చేసిన వివాహిత విషయం వెలుగులోకి రావడంతో అప్పటి నుంచి అందుబాటులో లేని సీఐ రాజు నాయక్ ,ఉన్నతాధికారుల విచారణలో వేధింపులు నిజమే అని తేలడంతో రాజు నాయక్ ను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >