Posted on 2026-05-15 16:30:41
డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 99 రోజుల "ప్రజా పాలనా -ప్రగతి ప్రణాళిక" భాగంగా మే 11-17 వరకు "విద్య వారోత్సవాలు కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం,kamareddy లో "లైబ్రరీ డే" ఉదయం 11:00 గంటలకు కార్యక్రమం "పుస్తక ప్రదర్శన" తో చైర్మన్ శ్రీ మద్ది చంద్రకాంత్ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి గారు వైస్ ఛైర్పర్సన్ కాసార్ల గోదావరి గారు వార్డ్ కౌన్సిల్ కుమారి అనూష గారు జిల్లా విద్య శాఖ అధికారి రాజు గారు meo ఎల్లయ్య గారు జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి యస్ వంశీ కృష్ణ గారు పాల్గొన్నారు ఈ సందర్బంగా DEO గారు మాట్లాడుతూ గ్రంధాలయం ని ప్రతి కారు వినియోగించుకోవాలి అని మరియు పాఠ్య పుస్తకాలును చదవాలి అని ప్రాధమిక సమాచారాన్ని అందిస్తాయి అని వాటిని వినియోగించుకోవాలి అని తెలిపారు గ్రూప్స్-1,2 మరియు సివిల్ సర్వీసెస్ కీ పాఠ్య పుస్తకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అని వెల్లడించారు.చైర్మన్ గారు మాట్లాడుతూ .ప్రతి ఒకరు రోజు ఒక గంట సమయం గ్రంధాలయం లో గడపాలి అని సూచించారు.ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయ సిబ్బంది పాఠకులు పాల్గొన్నారు
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >