Posted on 2026-05-13 17:30:06
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడు మండలపరిధిలోని గుండెపుడి గ్రామంలో ప్రజల అవసరాలమేరకు సుమారు 7లక్షలు ఖర్చు చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాగా ఇట్టి బ్రిడ్జి ప్రారంబోత్సవానికి ముఖ్య అతిధిగా కొత్తగూడెం శాసన సభ్యులు కూనం నేని సాంబ శివరావు ముఖ్య అతిధిగా హాజరై బ్రిడ్జి ప్రారంబించినరు ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల పేరు మీద గ్రామస్తులకోసం బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనే ఆలోచన చాలా గొప్పదని గ్రామ ప్రజలకోసం పొన్నెకంటి వారి కుటుంబ ఆలోచన గొప్పదని వారిని అభినందించారు, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, కాల్లూరు వెంకటేశ్వరరావు కొమ్మిని పాండురంగారావు దుద్దుకూరి సుమంత్ కొమ్మిని నాగేశ్వరరావు మరియు గ్రామ పెద్దలు , మరియు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
"మానసిక ఆందోళన...ఇక భయం లేదు" (Anxiety) (మీ కోసమే మేమున్నాం)
Posted On 2026-05-14 18:59:23
Readmore >
బక్రీద్ పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – 24/7 జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Posted On 2026-05-14 18:50:21
Readmore >
ఎడవల్లి కృష్ణ నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షులు తెలిపిన రాయల శాంతయ్య మరియు నాయకులు
Posted On 2026-05-14 18:45:13
Readmore >
కబేళాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 122 పశువులు పట్టివేత, ఒక లారీ సీజ్ చేసిన చంద్రుగొండ పోలీసులు
Posted On 2026-05-14 08:26:36
Readmore >