Posted on 2026-05-08 16:49:46
గిరిజన పూజారులను ప్రభుత్వం గుర్తించాలి
గిరిజన జాతరలను ఐటిడిఎ పీఓ సందర్శించాలి
గిరిజన ప్రాంతాల్లో దేవాలయాల దగ్గర ప్రభుత్వం తరుపున బోర్లు,వాటర్ ట్యాంకులు,సేడ్లు ఏర్పాటు చేయాలి
డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కొత్త నారవారి గూడెంలో గ్రామస్థుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి చిన్న కొర్రాజుల స్వామి జాతర మహోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనం తీసుకునీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అశ్వారావుపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో జరుగుతున్నటువంటి జాతరలకు ఐటిడిఎ మరియు ప్రభుత్వలా నుంచి ఆదరణ కరువైందని,కనీస సౌకర్యాలుకు సహకరించే పరస్థితిలో కూడా అధికారులు లేరు,గిరిజన పూజారులను ప్రభుత్వాలు గుర్తించి తగిన వేతనం ఇవ్వాలి,ప్రభుత్వాలు మారుతున్న గిరిజనుల బ్రతుకులలో మార్పు కనిపించడం లేదు,గిరిజన ప్రాంతాలలో ఉన్న దేవాలయాల దగ్గర బోర్లు,వాటర్ ట్యాంకులు,సేడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నీ డిమాండ్ చేయడం జరిగినది,ఇ కార్యక్రమంలో తంబళ్ల రవి,దొడ్డ సతీష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >