Posted on 2026-05-08 13:19:46
గిరిజన పూజారులను ప్రభుత్వం గుర్తించాలి
గిరిజన జాతరలను ఐటిడిఎ పీఓ సందర్శించాలి
గిరిజన ప్రాంతాల్లో దేవాలయాల దగ్గర ప్రభుత్వం తరుపున బోర్లు,వాటర్ ట్యాంకులు,సేడ్లు ఏర్పాటు చేయాలి
డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కొత్త నారవారి గూడెంలో గ్రామస్థుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి చిన్న కొర్రాజుల స్వామి జాతర మహోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనం తీసుకునీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అశ్వారావుపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలలో జరుగుతున్నటువంటి జాతరలకు ఐటిడిఎ మరియు ప్రభుత్వలా నుంచి ఆదరణ కరువైందని,కనీస సౌకర్యాలుకు సహకరించే పరస్థితిలో కూడా అధికారులు లేరు,గిరిజన పూజారులను ప్రభుత్వాలు గుర్తించి తగిన వేతనం ఇవ్వాలి,ప్రభుత్వాలు మారుతున్న గిరిజనుల బ్రతుకులలో మార్పు కనిపించడం లేదు,గిరిజన ప్రాంతాలలో ఉన్న దేవాలయాల దగ్గర బోర్లు,వాటర్ ట్యాంకులు,సేడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నీ డిమాండ్ చేయడం జరిగినది,ఇ కార్యక్రమంలో తంబళ్ల రవి,దొడ్డ సతీష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >