Posted on 2026-05-08 16:45:00
డైలీ భారత్, రాజమండ్రి :రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అధికారులు చేదువార్త చెప్పారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పాపికొండలు విహారయాత్రను జలవనరుల శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా, నదీ ప్రవాహంలో ప్రమాదాలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే యాత్రను పునరుద్ధరిస్తామని, అప్పటివరకు పర్యాటకులు సహకరించాలని కోరారు. తదుపరి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >