Posted on 2026-05-08 12:39:52
డైలీ భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ కు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ గర్భధారణ సమయంలో చేయించుకున్న స్కానింగ్ పరీక్షల్లో శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తప్పుడు నివేదికలు ఇచ్చారు. తీరా కాన్పు తర్వాత శిశువు రెండు కళ్లు లేకుండా జన్మించడంతో బాధితురాలు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కమిషన్ అధ్యక్షుడు జాబేజ్ శామ్యూల్, వైద్యుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ బాధితురాలికి రూ. కోటి నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కోసం రూ.34 వేలు చెల్లించాలని సంచలన తీర్పునిచ్చారు.
అరుదైన వ్యాధి బాధితురాలు సాత్వికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
Posted On 2026-05-08 11:47:46
Readmore >
12 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన మహా ఇల్లాలు
Posted On 2026-05-08 08:07:43
Readmore >
శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి : డిఎస్పీ అరుణ్ కుమార్
Posted On 2026-05-07 22:23:39
Readmore >
పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-05-07 22:08:07
Readmore >
మూగ జీవాల స్మగ్లర్ల అరెస్టులో ప్రతిభ కనబరిచిన ఖానాపూర్ ఎస్సైకి పురస్కారం
Posted On 2026-05-07 20:29:13
Readmore >
జిల్లా ప్లినరి కి ముఖ్య అతిథులుగా హాజరై న Mlc ప్రొఫెసర్ కోదండరాం
Posted On 2026-05-07 20:07:14
Readmore >