Posted on 2026-04-24 08:38:57
డైలీ భారత్, మదనపల్లి: మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు పెరిగాయి. కిలో టమాటాలు రూ.38 పలికినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. డివిజన్ నలుమూలల నుంచి రైతులు సుమారు 230 మెట్రిక్ టన్నుల టమాటాలను మార్కెట్కు తీసుకువచ్చారు.
మొదటి రకం 10 కిలోల టమాటాలు రూ.380, రెండవ రకం రూ.350, మూడవ రకం రూ.290 కు అమ్ముడయ్యాయి. ధరలు పెరగడంతో టమాటా రైతులలో ఆనందం వ్యక్తమవుతోంది.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >