Posted on 2026-04-24 12:08:57
డైలీ భారత్, మదనపల్లి: మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు పెరిగాయి. కిలో టమాటాలు రూ.38 పలికినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. డివిజన్ నలుమూలల నుంచి రైతులు సుమారు 230 మెట్రిక్ టన్నుల టమాటాలను మార్కెట్కు తీసుకువచ్చారు.
మొదటి రకం 10 కిలోల టమాటాలు రూ.380, రెండవ రకం రూ.350, మూడవ రకం రూ.290 కు అమ్ముడయ్యాయి. ధరలు పెరగడంతో టమాటా రైతులలో ఆనందం వ్యక్తమవుతోంది.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >