Posted on 2026-04-24 08:38:57
డైలీ భారత్, మదనపల్లి: మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు పెరిగాయి. కిలో టమాటాలు రూ.38 పలికినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. డివిజన్ నలుమూలల నుంచి రైతులు సుమారు 230 మెట్రిక్ టన్నుల టమాటాలను మార్కెట్కు తీసుకువచ్చారు.
మొదటి రకం 10 కిలోల టమాటాలు రూ.380, రెండవ రకం రూ.350, మూడవ రకం రూ.290 కు అమ్ముడయ్యాయి. ధరలు పెరగడంతో టమాటా రైతులలో ఆనందం వ్యక్తమవుతోంది.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >