Posted on 2026-04-23 16:50:12
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున వాగులు,కుంటలు, కాలువలు,చెరువులు కెళ్లి పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరని,ఇటీవల కాలంలో చాలా మంది పిల్లలు సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాము... కావున పిల్లల పై దృష్టి సారించగలరు
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >
పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు
Posted On 2026-04-23 16:50:12
Readmore >
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >