Posted on 2026-04-23 13:20:12
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున వాగులు,కుంటలు, కాలువలు,చెరువులు కెళ్లి పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరని,ఇటీవల కాలంలో చాలా మంది పిల్లలు సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాము... కావున పిల్లల పై దృష్టి సారించగలరు
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >