Posted on 2026-04-22 20:10:32
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి: కామారెడ్డి పట్టణం దేవునిపల్లి మధురానగర్ 34వ వార్డులో అంగన్వాడి కేంద్రం సమీపంలో 30 ఫీట్ల ప్రధాన రోడ్డును ఓ వ్యక్తి త్రవ్వేసి నాలుగు ఫీట్ల మేర కబ్జాకు పాల్పడుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని మధురానగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజుల క్రితం రాజు అనే వ్యక్తి తన ప్లాటు రోడ్డులో పోయిందని ఏకంగా దేవునిపల్లి గ్రామపంచాయతీ కాలం నుంచి ఉన్న ప్రధాన మురికికాల్వలను త్రవ్వేశారు. ఈ విషయమై కౌన్సిలర్ ఆకుల సుజిత మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయిన మున్సిపల్ అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోలేదు. రాజు అనే వ్యక్తి బుధవారం రోడ్డు కబ్జా మురికికాలువ నిర్మానం చేపట్టారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి రోడ్డును కాపాడాలని మధురానగర్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >