| Daily భారత్
Logo




కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం

News

Posted on 2026-04-17 17:28:53

Share: Share


కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం

డైలీ భారత్, కామారెడ్డి:  ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా క్యాన్సర్  వైద్య నిపుణులు డాక్టర్  సుమంత్ కుమార్ మాట్లాడారు.క్యాన్సర్ చికిత్సలో వైద్యశాస్త్రం గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. సాంప్రదాయ పద్ధతులైన శస్త్రచికిత్స, కీమోథెరపీ మరియు రేడియేషన్‌తో పాటు, ఇప్పుడు క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకునే అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఇవి తక్కువ దుష్ప్రభావాలతో, మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు.

 యశోద హాస్పిటల్స్ లో క్యాన్సర్ చికిత్సకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం జరుగుతుందన్నారు,హైపర్ స్ట్రైక్ మిషన్ ద్వారా 

కణతులను  ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని, చుట్టుపక్కల ఆరోగ్యకరమైన కణజాలానికి హాని కలగకుండా చికిత్స చేయవచ్చని చెప్పారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినప్పుడు ఆందోళన చెందడం సహజం, కానీ సరైన అవగాహన, మానసిక ధైర్యం మరియు చికిత్స ద్వారా దీనిని జయించవచ్చని తెలిపారు. సాధారణంగా స్టేజ్ 4 క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయడం  చాలా కష్టం. అయితే, ఆధునిక వైద్య చికిత్సల వల్ల ఇది ఇప్పుడు పూర్తిగా నయం కాకపోయినా, నియంత్రించగల దీర్ఘకాలిక వ్యాధిగా  మారుతోందని పేర్కొన్నారు..

Image 1

హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి

Posted On 2026-06-02 20:47:41

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ

Posted On 2026-06-02 20:33:53

Readmore >
Image 1

అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Posted On 2026-06-02 18:31:15

Readmore >
Image 1

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Posted On 2026-06-02 18:29:38

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్

Posted On 2026-06-02 16:26:43

Readmore >
Image 1

బాలుడి భవిష్యత్తును అంధకారం చేసిన వైద్యులు

Posted On 2026-06-02 16:18:35

Readmore >
Image 1

కానిస్టేబుల్ కిష్టయ్యకు ఘన నివాళులు..

Posted On 2026-06-02 16:13:35

Readmore >
Image 1

రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి

Posted On 2026-06-02 11:55:07

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ

Posted On 2026-06-02 11:54:03

Readmore >
Image 1

ఘోరం.. నిద్రలోనే ఇద్దరు మహిళలు సజీవదహనం

Posted On 2026-06-02 11:01:21

Readmore >