Posted on 2026-04-07 05:51:10
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పంట పొలాల్లో కలుపు మొ క్కల నివారణకు రైతులు విరివిగా వాడే ఓ ప్రముఖ కంపెనీకి చెందిన గడ్డి మందును రాష్ట్రప్రభుత్వం నిషేధించింది, ఈ మందు అమ్మకాలను చట్ట విరుద్ధం గా ప్రకటిస్తూ జీవో నెంబర్ 24 ను విడుదల చేసి ఈ మందు తయారీ నిలువలు పంపిణీ, అమ్మకాలను చట్ట విరుద్ధంగా ప్రకటించింది, రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
మందు తక్కువ మోతాదు లో ఉపయోగించిన శరీర అవయవాలకు హాని కలిగిస్తుందని కూరగాయ లు విషపూరితంగా మారుతున్నాయని వాతావరణం పై కూడా ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాఖ గుర్తిం చింది,దీనితో ప్రభుత్వం ఈ గడ్డి మందు పై నిషేధం విధించింది.
పోలీసులు వేధిస్తున్నారని HRC కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
Posted On 2026-04-07 08:00:47
Readmore >
శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం : సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-07 05:06:48
Readmore >
పబ్లిక్ న్యూసెన్స్ కలిగించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురికి జైలు శిక్ష
Posted On 2026-04-07 01:20:15
Readmore >
అంచనూర్ గ్రామ పంచాయతీ నిధుల గోల్ మాల్! చేస్తున్న అంచనూర్ గ్రామ సర్పంచ్ జనగామ నరేష్?
Posted On 2026-04-06 17:35:37
Readmore >
అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ జారీ....నిరంతరం అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ
Posted On 2026-04-06 17:33:04
Readmore >