Posted on 2026-04-06 14:25:47
డైలీ భారత్, హైదరాబాద్: బెంగళూరు నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి అత్యవసరంగా ఊపిరితిత్తులను తరలించేందుకు పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. వైద్య బృందం వీటిని విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకువచ్చి.. అక్కడి నుంచి మధ్యాహ్నం ప్రత్యేక అంబులెన్స్లో ఆస్పత్రికి చేర్చనున్నారు. ఈ తరలింపు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ఆపరేషన్కు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు...
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >