Posted on 2026-04-05 10:57:26
డైలీ భారత్, కామారెడ్డి: భారత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్, అడిషనల్ కలెక్టర్ మధుమోహన్,గ్రందాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఆర్డీఓ గిరి,మున్సిపల్ కౌన్సిలర్స్, బహుజన సంఘాల నాయకులతో కలిసి ఉప ప్రధాని ఫోటో కి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది.
ఈ సందర్బంగా ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ గారిని ఫోటోలకు పూల మాలలు వేసినప్పుడు కాదు ఆయన ఆశయాలను అనుసరించినప్పుడే మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు.
అంటరానితన విముక్తి, శ్రామిక వర్గానికి సమాన పనికి సమాన వేతనం, సరియైన గౌరవం కోసం నిరంతరం పోరాడాడు అని అన్నారు.
దేవునిపల్లిలోని కల్కి నగర్ కాలనీలో జూదం స్థావరంపై పోలీసుల మెరుపు దాడి... 9 మంది అరెస్ట్
Posted On 2026-04-06 14:40:01
Readmore >
టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన : జిల్లా బృందం
Posted On 2026-04-06 13:12:02
Readmore >
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి గ్రీన్ ఛానల్
Posted On 2026-04-06 12:25:47
Readmore >
ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. గేటును ఢీకొట్టి అసెంబ్లీలోకి దూసుకొచ్చిన కారు..
Posted On 2026-04-06 11:06:45
Readmore >
డీఎస్పీ అక్రమాస్తులు... పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ కారు!
Posted On 2026-04-06 10:51:56
Readmore >
ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాల్వంచ మండల సర్పంచుల ఫోరం మరియు వివిధ గ్రామ సర్పంచులు
Posted On 2026-04-06 10:25:39
Readmore >