Posted on 2026-04-05 06:45:39
డైలీ భారత్, నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ ఆలూర్ మండలం కల్లేడి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. బాన్సువాడకు చెందిన అఖిలకు, కల్లేడి గ్రామానికి చెందిన శ్రీకాంత్తో గత మార్చి 5న వివాహం జరిగింది. శుక్రవారం పుట్టింటి నుంచి అత్తగారింటికి చేరుకున్న అఖిల, శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. భర్త శ్రీకాంత్ పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >