Posted on 2026-04-04 14:45:01
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: జైపూర్ మండలం ఇందారం లక్ష్మీ గణపతి నూతన రైస్ మిల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి రైస్ మిల్ను ప్రారంభించి, యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పరిశ్రమలు ఏర్పడటం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. రైతులు పండించిన ధాన్యానికి సమీపంలోనే ప్రాసెసింగ్ సౌకర్యాలు ఉండటం ద్వారా రవాణా ఖర్చులు తగ్గి, రైతులకు లాభం కలుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహకాలు అందిస్తోందని, యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >