Posted on 2026-04-02 07:30:03
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామపంచాయతీ పరిధిలో జడల చింత గ్రామ సమీపాన శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ఆలయం లో రెండు రోజుల నుండి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినారు నూతన ఆలయ నిర్మాణం అనంతరం శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ఊరేగింపు కార్యక్రమం మరియు జలాభిషేకం నిర్వహించినారు నిర్వాహకులు ఆలయ ధర్మకర్త కలసాని దుర్గాప్రవీణ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల పరిసర ప్రాంత ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ
Posted On 2026-04-02 07:41:02
Readmore >
జడల చింత గ్రామంలో శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రతిష్ట మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ ధర్మకర్త కలసాని దుర్గ ప్రవీణ్
Posted On 2026-04-02 07:30:03
Readmore >
జాతీయ ఈ.ఎం.టీ. డే (ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్) దినోత్సవం
Posted On 2026-04-02 06:52:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో నిలిచిన స్కానింగ్ సేవలు
Posted On 2026-04-02 03:17:46
Readmore >
మీసేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు : సెస్ ఎండీ బిక్షపతి
Posted On 2026-04-02 03:08:24
Readmore >