Posted on 2026-04-02 09:30:03
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామపంచాయతీ పరిధిలో జడల చింత గ్రామ సమీపాన శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ఆలయం లో రెండు రోజుల నుండి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినారు నూతన ఆలయ నిర్మాణం అనంతరం శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ఊరేగింపు కార్యక్రమం మరియు జలాభిషేకం నిర్వహించినారు నిర్వాహకులు ఆలయ ధర్మకర్త కలసాని దుర్గాప్రవీణ్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల పరిసర ప్రాంత ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >