Posted on 2026-04-02 05:45:28
పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు గ్రామ పంచాయతీ సెక్రెటరీ అశోక్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణము లో ప్రజలను గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు అన్నారు ప్రభుత్వ పథకాలు గృహలక్ష్మి, ఇందిరమ్మ అన్ని వృద్ధాప్యం, బీమా, మహాలక్ష్మి పథకాలు. తెలంగాణ రాష్ట్ర ప్రవేశపెట్టిన పథకాలు భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభను నిర్వహించినారు
గ్రామ సభల గురించి మరింత తెలుసుకోవాలంటే, గ్రామ సభల ప్రాముఖ్యత, గ్రామ సభలలో ప్రజల పాత్ర, గ్రామ పంచాయతీ సెక్రెటరీ మరియు గ్రామ సర్పంచ్ కు పలు సమస్యలు తెలియపరిచినారు సానుకూలంగా స్పందించి స్థానిక ఎమ్మెల్యే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల అన్ని శాఖ అధికారులు గ్రామ సర్పంచ్ బాదవతు రాంబాబు ఉప సర్పంచ్ తోట రామారావు వార్డ్ నెంబర్లు గ్రామ పంచాయతీ సెక్రెటరీ అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
జాతీయ ఈ.ఎం.టీ. డే (ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్) దినోత్సవం
Posted On 2026-04-02 06:52:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో నిలిచిన స్కానింగ్ సేవలు
Posted On 2026-04-02 03:17:46
Readmore >
మీసేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు : సెస్ ఎండీ బిక్షపతి
Posted On 2026-04-02 03:08:24
Readmore >
పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు : కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Posted On 2026-04-01 17:10:33
Readmore >