Posted on 2026-04-02 07:45:28
పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు గ్రామ పంచాయతీ సెక్రెటరీ అశోక్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణము లో ప్రజలను గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు అన్నారు ప్రభుత్వ పథకాలు గృహలక్ష్మి, ఇందిరమ్మ అన్ని వృద్ధాప్యం, బీమా, మహాలక్ష్మి పథకాలు. తెలంగాణ రాష్ట్ర ప్రవేశపెట్టిన పథకాలు భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సభను నిర్వహించినారు
గ్రామ సభల గురించి మరింత తెలుసుకోవాలంటే, గ్రామ సభల ప్రాముఖ్యత, గ్రామ సభలలో ప్రజల పాత్ర, గ్రామ పంచాయతీ సెక్రెటరీ మరియు గ్రామ సర్పంచ్ కు పలు సమస్యలు తెలియపరిచినారు సానుకూలంగా స్పందించి స్థానిక ఎమ్మెల్యే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల అన్ని శాఖ అధికారులు గ్రామ సర్పంచ్ బాదవతు రాంబాబు ఉప సర్పంచ్ తోట రామారావు వార్డ్ నెంబర్లు గ్రామ పంచాయతీ సెక్రెటరీ అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >