Posted on 2026-03-29 19:03:25
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి ఆదినారాయణ తెలిపిన వివరాల ప్రకారం వాహనాల తనిఖీలో భాగంగా పాత కొత్తగూడెం బైక్ పై గంజాయి తీసుకెళ్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు ముత్యం రాము,
రామకృష్ణ పవన్ కుమార్, టాటూ వార్క్,ఇద్దరు వ్యక్తులు కాశీ ఘాట్లో టూరిస్ట్ గైడ్ మరియు టాటూ వేసేవారుగా పని చేస్తూ గంజాయి అమ్మకానికి పాల్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ నుండి సీలేరు పరిసర ప్రాంతం నుండి గంజాయి తెచ్చి తక్కువ ధరకి అమ్మారు. హైదరాబాద్కు వచ్చి బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ను కిరాయికి తీసుకున్నారు.హైదరాబాద్ నుండి బయలుదేరి నాడు సీలేరుకు చేరుకున్నారు.అక్కడ గుర్తుతెలియని వ్యక్తులకు 5 ప్యాకెట్ల గంజాయి (28 వేల రూపాయలు) ఇచ్చి బైక్ను వదిలేశారు.స్వాధీనం చేసుకున్న సొత్తు9.980 కిలోల గంజాయి (విలువ ₹4,99,000).ఒక బజాజ్ పల్సర్ NS 200 బైక్ (రిజిస్ట్రేషన్ నెంబర్ TG 05 A 7085, విలువ ₹50,000). అని కొత్తగూడెం సబ్ డివిజన్ డి.ఎస్.పి ఆదినారాయణ తెలిపినారు
ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం కరుణాకర్, వన్ టౌన్ ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >