Posted on 2026-03-26 13:43:57
డైలీ భారత్, భద్రాచలం: భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు మిథిలా స్టేడియంలో వైభవంగా జరుగుతున్నాయి.
రేపు ఉదయం 11:06 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది.
ఎల్లుండి పట్టాభిషేకం నిర్వహిస్తారు. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు.
ఇవాళ అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, పూజారులు ఏర్పాట్లు చేశారు.
కాకర్ల గ్రామం : చెంగల గురునాథం ని పరామర్శించినా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
Posted On 2026-03-26 13:46:04
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది - అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
Posted On 2026-03-26 13:40:11
Readmore >
తలమడ్ల ప్రాథమిక పాఠశాలకు ఎస్ఆర్ హాచరీస్ గ్రూప్ నుంచి ఫర్నిచర్ విరాళం
Posted On 2026-03-26 13:37:36
Readmore >
సీఎంఆర్ఎఫ్ ఎల్టీసీ మంజూరుపత్రాన్ని అందజేస్తున్న వెంకట సాయి నగర్ కాలనీ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి
Posted On 2026-03-26 02:47:09
Readmore >
ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-03-26 02:45:25
Readmore >