Posted on 2026-03-19 13:43:04
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎస్ పి రాజేష్ చంద్ర, ఏ ఏస్పి చైతన్య రెడ్డిని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కాసార్ల గోదావరి లు గురువారం ఉగాది పర్వదినం పురస్కరించుకొని వారిని మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ పి, ఏ ఏస్పి లకు మెమెంటో తో సత్కరించి సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజం లో పోలీస్ ల సేవలు వేల కట్టలేనివన్నారు. ఉగాది పండుగ ను ప్రశాంతంగా జరిగేలా శాంతి భద్రత లు చేపట్టాలని వారు కోరారు.
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానించిన మాజీ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గుప్తా
Posted On 2026-04-02 16:04:30
Readmore >
గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు
Posted On 2026-04-02 14:47:44
Readmore >
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ : డిసిపి శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్
Posted On 2026-04-02 14:43:45
Readmore >
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ
Posted On 2026-04-02 11:35:51
Readmore >