Posted on 2026-03-19 14:43:04
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎస్ పి రాజేష్ చంద్ర, ఏ ఏస్పి చైతన్య రెడ్డిని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ కాసార్ల గోదావరి లు గురువారం ఉగాది పర్వదినం పురస్కరించుకొని వారిని మర్యాద పూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ పి, ఏ ఏస్పి లకు మెమెంటో తో సత్కరించి సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజం లో పోలీస్ ల సేవలు వేల కట్టలేనివన్నారు. ఉగాది పండుగ ను ప్రశాంతంగా జరిగేలా శాంతి భద్రత లు చేపట్టాలని వారు కోరారు.
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >