Posted on 2026-03-19 13:27:31
డైలీ భారత్ హైదరాబాద్: సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ సమీపంలో ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు.మొత్తం 6 హోల్సేల్, రిటైల్ షాపులపై దాడులు చేయగా బయటపడ్డ కల్తీ పనీర్, కల్తీ ఖోవా, కల్తీ క్రీమ్, కల్తీ నెయ్యి .మొత్తం 3,892 కిలోల డెయిరీ ఉత్పత్తులు స్వాధీనం.నాసిరకం పనీర్ను కిలోకు సుమారు ₹280కి విక్రయం
.హోటల్స్, క్యాటరింగ్ సర్వీసులకు భారీగా సరఫరా.
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానించిన మాజీ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గుప్తా
Posted On 2026-04-02 16:04:30
Readmore >
గంజాయి కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష ... చోడవరం కోర్టు సంచలన తీర్పు
Posted On 2026-04-02 14:47:44
Readmore >
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ : డిసిపి శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్
Posted On 2026-04-02 14:43:45
Readmore >
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ
Posted On 2026-04-02 11:35:51
Readmore >