Posted on 2026-03-19 14:27:31
డైలీ భారత్ హైదరాబాద్: సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ సమీపంలో ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు.మొత్తం 6 హోల్సేల్, రిటైల్ షాపులపై దాడులు చేయగా బయటపడ్డ కల్తీ పనీర్, కల్తీ ఖోవా, కల్తీ క్రీమ్, కల్తీ నెయ్యి .మొత్తం 3,892 కిలోల డెయిరీ ఉత్పత్తులు స్వాధీనం.నాసిరకం పనీర్ను కిలోకు సుమారు ₹280కి విక్రయం
.హోటల్స్, క్యాటరింగ్ సర్వీసులకు భారీగా సరఫరా.
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >