Posted on 2026-03-18 20:29:28
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎస్ ఆర్ కె కాలేజీ లో ప్రైమరీ స్కూల్ హెడమాస్టర్ అసోసియేషన్ బుధవారం రోజున జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..ఈ సమావేశం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రచ్చ మురళి మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ ల సమస్యలు పరిష్కారం చేయాలనీ, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ లకు మండల్ నోడల్ ఆఫీసర్ గా నియమించిలని, డిడిఓ పవర్స్ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్స్ లకు ఇవ్వాలి అని, తరగతి ఒక ఉపాధ్యాయని నియమించి ప్రాథమిక చేయాలని పాఠశాలను బలోపేతం చేయాలనీ కోరడం జరిగింది.
ఈ సమావేశం లో నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.. పిఎస్ హెచ్ఎం జిల్లా అధ్యక్షులుగా రమేష్ కుమార్ గౌడ్ కార్యదర్శిగా డి మోహన్ ఇతర కమిటీ సభ్యులు తదితరులను ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు.
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >