Posted on 2026-03-18 02:17:51
కొత్తగూడెం ప్రభుత్వఆసుపత్రిలో చికిత్స
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపు రామాలయం సమీపంలో రోడ్డు ప్రమాదంలో రిపోర్టర్ సామ్సంగ్ రాజు గాయపడ్డారు. లారీ స్కూటీని ఢీకొనడంతో ఆయనకు గాయాలు కాగా, వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, ప్రాణాపాయం లేదని తెలిపారు.ఈ విషయాన్ని తెలిసిన వెంటనే సీనియర్ విలేకరి రామకృష్ణ, రిపోర్టర్లు దాసరి సాంబశివరావు, విష్ణువర్ధన్ తదితరులు ఆసుపత్రికి చేరుకుని బాధితుని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించారు.
ప్రమాదంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆ ప్రాంతంలో రోడ్డు భద్రత చర్యలు మెరుగుపరచాలని అధికారులను కోరుతున్నారు.
రాజన్న సిరిసిల్ల : ఘనంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-04-06 08:25:21
Readmore >
టీఎన్జీవోస్ యూనియన్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు
Posted On 2026-04-05 16:23:20
Readmore >
ఇక కష్టాలకు చెల్లు.. మీ సేవ కేంద్రాల ద్వారా విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు
Posted On 2026-04-05 15:52:16
Readmore >
బిజెపి జెండాను ఆవిష్కరించిన బిజెపి పార్టీ నాయకురాలు సముద్రాల గాయత్రి
Posted On 2026-04-05 15:44:16
Readmore >
వేములవాడ భీమేశ్వర స్వామి దర్శించుకున్న టీజీఎన్పీడీసియల్ సీఎండీ వరుణ్ రెడ్డి
Posted On 2026-04-05 13:29:40
Readmore >
సామాజిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ : జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్
Posted On 2026-04-05 12:54:56
Readmore >