Posted on 2026-03-18 07:47:51
కొత్తగూడెం ప్రభుత్వఆసుపత్రిలో చికిత్స
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంపు రామాలయం సమీపంలో రోడ్డు ప్రమాదంలో రిపోర్టర్ సామ్సంగ్ రాజు గాయపడ్డారు. లారీ స్కూటీని ఢీకొనడంతో ఆయనకు గాయాలు కాగా, వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, ప్రాణాపాయం లేదని తెలిపారు.ఈ విషయాన్ని తెలిసిన వెంటనే సీనియర్ విలేకరి రామకృష్ణ, రిపోర్టర్లు దాసరి సాంబశివరావు, విష్ణువర్ధన్ తదితరులు ఆసుపత్రికి చేరుకుని బాధితుని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పరామర్శించారు.
ప్రమాదంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆ ప్రాంతంలో రోడ్డు భద్రత చర్యలు మెరుగుపరచాలని అధికారులను కోరుతున్నారు.
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >