Posted on 2026-03-17 02:19:08
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం కు చెందిన రాయి వెంకటయ్య అలియాస్ మొక్కల వెంకటయ్య కు 40 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకై చేస్తున్న విశేష కృషికి గాను నిర్వి ఆర్ట్స్ హైదరాబాద్ వారు ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో సమాజ సేవలు చేస్తున్న వారికీ అందించే టాప్ 100 సోషల్ హీరోస్ అవార్డ్స్ లో భాగంగా అవార్డును అందించడంతో పాటు రివార్డుగా 50 వేల రూపాయలను నిర్వాహకులు హేట్రో అధినేత MP పార్థసారథి MP లక్ష్మణ్ DIG మల్లారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సమాజ సేవ చేసే వాళ్ళే నిజమైన హీరోలని వారిని గౌరవించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
ప్రకృతికి నిజాయితీగా చేసిన నిస్వార్ధమైన సేవలకు దక్కిన గౌరవం
పబ్లిక్ న్యూసెన్స్ కలిగించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురికి జైలు శిక్ష
Posted On 2026-04-07 01:20:15
Readmore >
అంచనూర్ గ్రామ పంచాయతీ నిధుల గోల్ మాల్! చేస్తున్న అంచనూర్ గ్రామ సర్పంచ్ జనగామ నరేష్?
Posted On 2026-04-06 17:35:37
Readmore >
అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ జారీ....నిరంతరం అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ
Posted On 2026-04-06 17:33:04
Readmore >
"గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బలగాలను ఉపసంహరించుకోబోము." : పశ్చిమ బెంగాల్పై సుప్రీంకోర్టు
Posted On 2026-04-06 16:37:10
Readmore >
దేవునిపల్లిలోని కల్కి నగర్ కాలనీలో జూదం స్థావరంపై పోలీసుల మెరుపు దాడి... 9 మంది అరెస్ట్
Posted On 2026-04-06 14:40:01
Readmore >
టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన : జిల్లా బృందం
Posted On 2026-04-06 13:12:02
Readmore >