Posted on 2026-03-17 07:49:08
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం కు చెందిన రాయి వెంకటయ్య అలియాస్ మొక్కల వెంకటయ్య కు 40 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకై చేస్తున్న విశేష కృషికి గాను నిర్వి ఆర్ట్స్ హైదరాబాద్ వారు ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో సమాజ సేవలు చేస్తున్న వారికీ అందించే టాప్ 100 సోషల్ హీరోస్ అవార్డ్స్ లో భాగంగా అవార్డును అందించడంతో పాటు రివార్డుగా 50 వేల రూపాయలను నిర్వాహకులు హేట్రో అధినేత MP పార్థసారథి MP లక్ష్మణ్ DIG మల్లారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సమాజ సేవ చేసే వాళ్ళే నిజమైన హీరోలని వారిని గౌరవించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
ప్రకృతికి నిజాయితీగా చేసిన నిస్వార్ధమైన సేవలకు దక్కిన గౌరవం
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >