Posted on 2026-03-10 17:38:56
డైలీ భారత్, దమ్మన్నపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయనైనదని ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతిలో 100% ఉత్తీర్ణతో పాటు 10 జి పి ఎ సాధించి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు విద్యార్థులు నృత్యాలతో అలరించారు ఇట్టి కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులకు ఆరే శంకర్ బాబు శోభ దంపతుల కుమారుడు ఆరే గణేష్ పరీక్షల సామాగ్రి ( పరీక్షల ప్యాడు నాలుగు పెన్నులు స్కేల్ ఎరైజర్ హాల్ టికెట్ కవర్ ) తదితరాలు అందజేయనైనది ఈ సందర్భంగా వారికి పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తాడురి సంపత్ కుమార్ మరేపల్లి రాజు గుడికాడి కొమురయ్య శనివారం నారాయణ అజ్మీరా కవిత విద్యార్థులు పాల్గొన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు
Posted On 2026-03-11 16:27:50
Readmore >
పడమటి నర్సాపురం గ్రామంలో పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ను సందర్శించిన ఎంపీవో తులసీరామ్
Posted On 2026-03-11 16:00:27
Readmore >
సిపీఎస్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు : సిపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ
Posted On 2026-03-10 20:55:00
Readmore >
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్
Posted On 2026-03-10 20:28:52
Readmore >