Posted on 2026-03-10 17:38:56
డైలీ భారత్, దమ్మన్నపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయనైనదని ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతిలో 100% ఉత్తీర్ణతో పాటు 10 జి పి ఎ సాధించి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు విద్యార్థులు నృత్యాలతో అలరించారు ఇట్టి కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులకు ఆరే శంకర్ బాబు శోభ దంపతుల కుమారుడు ఆరే గణేష్ పరీక్షల సామాగ్రి ( పరీక్షల ప్యాడు నాలుగు పెన్నులు స్కేల్ ఎరైజర్ హాల్ టికెట్ కవర్ ) తదితరాలు అందజేయనైనది ఈ సందర్భంగా వారికి పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తాడురి సంపత్ కుమార్ మరేపల్లి రాజు గుడికాడి కొమురయ్య శనివారం నారాయణ అజ్మీరా కవిత విద్యార్థులు పాల్గొన్నారు
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >