| Daily భారత్
Logo




ఘనంగా పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు

News

Posted on 2026-03-10 17:38:56

Share: Share


ఘనంగా పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు

డైలీ భారత్, దమ్మన్నపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయనైనదని ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతిలో 100% ఉత్తీర్ణతో పాటు 10 జి పి ఎ సాధించి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు విద్యార్థులు నృత్యాలతో అలరించారు ఇట్టి కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులకు ఆరే శంకర్ బాబు శోభ దంపతుల కుమారుడు ఆరే గణేష్ పరీక్షల సామాగ్రి ( పరీక్షల  ప్యాడు నాలుగు పెన్నులు స్కేల్ ఎరైజర్ హాల్ టికెట్ కవర్ ) తదితరాలు అందజేయనైనది ఈ సందర్భంగా వారికి పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది


ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తాడురి సంపత్ కుమార్ మరేపల్లి రాజు గుడికాడి కొమురయ్య శనివారం నారాయణ అజ్మీరా కవిత విద్యార్థులు పాల్గొన్నారు

Image 1

చండ్రుగొండ మండలంలో మహిళా హత్యకేసులో నిందితుడు అరెస్ట్

Posted On 2026-04-30 09:56:08

Readmore >
Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష

Posted On 2026-04-29 18:50:39

Readmore >
Image 1

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్

Posted On 2026-04-29 18:41:17

Readmore >
Image 1

మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-04-29 18:39:55

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565

Posted On 2026-04-29 18:37:39

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..

Posted On 2026-04-29 17:26:42

Readmore >
Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >