Posted on 2026-03-10 17:25:14
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డ్ కృష్ణానగర్ లో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం ప్రొసీడింగ్ కాపీని 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత అందించారు. 14వ వార్డ్ కు చెందిన రవికుమార్ కు ప్రొసీడింగ్ కాపీని అందించారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత వెల్లడించారు. నిర్మాణం పనుల్లో జాప్యం లేకుండా పనులు చేయాలనీ, బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా చర్యలు చేపడుతున్నమన్నారు. ఈ అవకాశంను 14వ వార్డ్ పరిధిలో అర్హులు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకంను, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టత్మకంగా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ వినీత్ పాల్గొన్నారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >