Posted on 2026-03-10 17:25:14
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డ్ కృష్ణానగర్ లో ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం ప్రొసీడింగ్ కాపీని 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత అందించారు. 14వ వార్డ్ కు చెందిన రవికుమార్ కు ప్రొసీడింగ్ కాపీని అందించారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత వెల్లడించారు. నిర్మాణం పనుల్లో జాప్యం లేకుండా పనులు చేయాలనీ, బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా చర్యలు చేపడుతున్నమన్నారు. ఈ అవకాశంను 14వ వార్డ్ పరిధిలో అర్హులు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకంను, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టత్మకంగా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ వినీత్ పాల్గొన్నారు.
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-03-11 18:48:15
Readmore >
పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు
Posted On 2026-03-11 18:46:41
Readmore >