Posted on 2026-03-10 11:54:35
డైలీ భారత్, రామంతపూర్: రామంతపూర్ భగయత్ వెంకట సాయి నగర్ కాలనీ లో నిర్వహించిన బస్తి బాట కార్యక్రమంలో ఏ డి ఈ రవీందర్ మరియు ఏ ఈ కిరణ్ కుమార్ కాలనీ లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు కాలనీ ప్రజల విద్యుత్ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, వినియోగదారుల ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు.
సన్నగా మారిన కండక్టర్ వైర్లను భద్రతా కేబుల్ వైర్తో భర్తీ చేయడం తో పాటు, కాలనీలో ఉన్న లో వోల్టేజ్ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలకు ఏ సమయంలోనైనా విద్యుత్ సమస్యల పరిష్కారం అందేలా విద్యుత్ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారని ఏ డి ఈ రవీందర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఆర్ గోవింద్, రామకృష్ణ, నవీన్, తదితరులు పాల్గొన్నారు
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-03-11 18:48:15
Readmore >
పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు
Posted On 2026-03-11 18:46:41
Readmore >