Posted on 2026-03-09 19:25:55
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఆహ్వానం లేకుండా ఫంక్షన్కు రావొద్దని ఓ ఫంక్షన్ హాల్ ముందు యజమాని బోర్డు పెట్టిన ఘటన ఎంఎచ్ బిడి జిల్లా కేంద్రంలో కనిపించింది. ఫంక్షన్ హాల్లో జరిగే ప్రోగ్రాంలకు ఆహ్వానం లేకుండా కొందరు వస్తుండడంతో హాల్లో ఫంక్షన్లు చేయక గిరాకీ తగ్గిందని సదరు యజమాని తెలిపాడు. దీన్ని నివారించేందుకే ఫంక్షన్ హాల్ ఎదుట.. ఆహ్వానం లేకుండా ఎవరైనా వస్తే 441 సెక్షన్ కింద 3నెలల జైలు శిక్ష రూ.5,000 జరిమానా విధిస్తామని బోర్డు పెట్టారు..
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >