Posted on 2026-03-09 19:20:29
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు వినతి పత్రం అందించిన భారతీయ గోర్ బంజర పోరాట సమితి అధ్యక్షులు బానోత్ దుర్గప్రసాద్ మరియు సర్పంచ్ ఉప సర్పంచ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడుమండల పరిధిలో ఉన్న కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో శిధిలవస్థకు చేరుకున్న పశువైద్యశాలని నూతన పశువైద్యశాలను నిర్మించాలని దుర్గా ప్రసాద్ సర్పంచ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వటం జరిగిందని వారు తెలియజేశారు ఆయన స్పందిస్తూ త్వరలోనే భవనాన్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మించేలాగా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారని వారు తెలియజేశారు ఏది ఏమైనా పనికి అతి త్వరగా సిద్ధులవస్థలో ఉన్న శిధిలవస్థలో ఉన్న పశువుల వైద్యశాలను కూల్చి కొత్త పశువుల వైద్యశాల భవనాన్ని నిర్మించుకుంటే వచ్చే వర్షాకాలం సీజన్లో భవనం పడిపోయే పరిస్థితిలో ఉన్నాయని ఈ పరిస్థితి అంతా గమని మార్చి నెలలోనే పాత భవనాన్ని కూల్చి కొత్త భవన్ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని వారు ఎమ్మెల్యేను కోరారు
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >