Posted on 2026-03-07 18:10:19
డైలీ భారత్, కామారెడ్డి: ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అయిన వేం నరేందర్ రెడ్డి కి ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజ్యసభ సీటు కేటాయించటం మరియు వారు రాజ్యసభ కు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేసిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
ఈ సందర్భంగా వారు రాజ్యసభ ఎన్నికకు సహకారం అందించిన ముఖ్య మంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మరియు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి అలాగే పార్టీ అధిష్టాన వర్గానికి కృతజ్ఞతలు.కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలనీ వేం నరేందర్ రెడ్డి ఆదేశించారు.రాబోయే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించుకోనేలా కృషి చేయాలనీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుక వెళ్లాలని అకాంక్షించారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని అభినందించారు.ఈ కార్యక్రమంలో, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మామిళ్ళ అంజయ్య,నిమ్మ విజయ కుమార్ రెడ్డి, జమీల్,కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు, గడ్డమీది మహేష్,తాటి ప్రసాద్,పంపరి శ్రీనివాస్,జూలూరి సుధాకర్,సలీం, సాయిబాబా, రంగ రమేష్ గౌడ్,శ్రీధర్, చింతల రవీందర్ గౌడ్, నర్సుల మహేష్,నవీన్, రాజశేఖర్,ఉన్నారు.
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >
వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-03-07 18:10:19
Readmore >
నిజాంసాగర్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
Posted On 2026-03-07 11:49:37
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-07 11:48:19
Readmore >