Posted on 2026-02-24 17:41:05
డైలీ భారత్, సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో మన సిరిసిల్ల పట్టణం నుండి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, సత్తుపల్లి మీదుగా అశ్వరావుపేటకు 18-45 పీఎం కు డీలక్స్ సర్వీస్ బస్సు నడపబడుచున్నదని కావున సిరిసిల్ల పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డిపో మేనేజర్ ఏ.ప్రకాశ రావు తెలియజేశారు.
#sircilla to ashwaraopeta
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >