Posted on 2026-02-23 04:54:04
డైలీ భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో బ్రిడ్జిపై నుంచి కింద పడ్డ ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఉట్నూరు మండలం శ్యామ్పూర్లో సోమవారం ఉదయం బ్రిడ్జి పై నుంచి ఆర్టీసీ బస్సు కింద పడింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన బస్సును ఆసిఫాబాద్ డిపోనకు చెందినదిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
రాబోవు రోజుల్లో మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోను రాణించగలం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-23 15:35:30
Readmore >
సిరిసిల్ల పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్న సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-02-23 13:58:10
Readmore >
ప్రజావాణి కి 83 దరఖాస్తులు... జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-02-23 13:14:41
Readmore >
బంగారం ధరలు అందుకే పెరుగుతున్నాయి : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్
Posted On 2026-02-23 12:59:22
Readmore >
అమ్మాయిలూ.. జాగ్రత్త!! పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం!!
Posted On 2026-02-23 10:54:46
Readmore >
గుమ్మడి పవన్ నిశ్చయతాంబూలల హాజరైన జనసేన పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షుడు ఉసికెల రమేష్
Posted On 2026-02-23 05:11:49
Readmore >
ఆర్యవైశ్య నాయకుడు కైలాష్ శ్రీనివాస్ పై చేసిన ఆరోపణలు నిరూపించాలి...భేషరతుగా క్షమాపణలు చెప్పాలి
Posted On 2026-02-22 16:12:51
Readmore >