Posted on 2026-02-19 06:46:33
డైలీ భారత్, తిరుపతి: పెండింగ్ లో ఉన్న ప్రకటన బోర్డుల పన్నులు మార్చి నెలాఖరు లోపు చెల్లించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్ ప్రకటన సంస్థల ప్రతినిధులను ఆదేశించారు.
ప్రకటన బోర్డుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు, తదితర విషయాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులతో బుధవారం సాయంత్రం కమిషనర్ సమావేశం నిర్వహించారు. నూతన ప్రకటన పన్నుల జీఓ గురించిన విధానాలను వివరించారు
ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అనుమతులు లేకుండా ఎక్కడపడితే అక్కడ ప్రకటన బోర్డులు ఏర్పాటు చేస్తున్నారనే పిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. గతంలో బోర్డులు ఏర్పాటు చేసిన వాటికి ఇప్పటికి పన్నులు చెల్లించడం లేదన్నారు. మార్చి 31 లోపు అన్ని పన్నులు చెల్లించకుంటే బోర్డులు తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. కొత్తగా బోర్డులు ఏర్పాటు చేసుకోవాలన్నా తప్పనిసరిగా నగరపాలక సంస్థ అనుమతులు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ శారదా దేవి, డిసిపీ ఖాన్, టిపిఓ మధు, తదితరులు పాల్గిన్నారు.
#MCT #hordings #Tirupati #maud_municipal #cdma_municipal #tsccl
అర్హతలు లేకున్నా వైద్యుడిగా చలామణి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-02-19 18:00:38
Readmore >
"కార్మికులు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్
Posted On 2026-02-19 09:39:39
Readmore >
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన లావుడ్యా సత్యనారాయణ నాయక్
Posted On 2026-02-19 09:34:26
Readmore >
మార్చి నెలాఖరు లోపు ప్రకటన బోర్డుల పెండింగ్ పన్నులు చెల్లించండి : కమిషనర్ ఎన్. మౌర్య, ఐఏఎస్
Posted On 2026-02-19 06:46:33
Readmore >
ప్రతి వార్డును ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తాం : మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం
Posted On 2026-02-18 16:27:28
Readmore >
70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ చేజర్ల లైన్ మెన్ నాగేంద్ర బాబు
Posted On 2026-02-18 15:18:23
Readmore >