| Daily భారత్
Logo




33 ఏళ్ల తర్వాత ముస్లిం, క్రైస్తవులకు అరుదైన సందర్భ

News

Posted on 2026-02-18 12:31:40

Share: Share


33 ఏళ్ల తర్వాత ముస్లిం, క్రైస్తవులకు అరుదైన సందర్భ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నెలవంక కనపడటంతో ఈ రోజు నుంచి ముస్లింలకు రంజాన్ మాసం మొదలైంది.ఇవ్వాల్టి నుంచి 30 రోజుల పాటు ముస్లింలు ఉపవాసాలు ఉంటారు.ఇక క్రైస్లవులకు కూడా ఇవ్వాల్టి నుంచే ఉపవాస దినాలు ప్రారంభమయ్యాయి.భస్మ బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు క్రైస్తవులు ఉపవాసం ఉంటారు.ఇలా ఒకే సారి రంజాన్,లెంట్ సీజన్ 33 ఏళ్ల తర్వాత వచ్చింది.1993లో ఇలా ఒకే సారి లెంట్, రంజాన్ రాగా.. మళ్లీ 2057లో ఇలాంటి సందర్భం రానుంది.

Image 1

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి : మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-02-18 12:52:13

Readmore >
Image 1

సమాజ సేవలో రక్తదాతల సేవాసమితి

Posted On 2026-02-18 12:49:51

Readmore >
Image 1

రవాణా హబ్‌గా చిత్తూరు.. దక్షిణ భారత్ రవాణా ముఖచిత్రంలో సరికొత్త విప్లవం

Posted On 2026-02-18 12:41:22

Readmore >
Image 1

మెదక్ కలెక్టర్‌కు హైకోర్టు భారీ షాక్.. 6 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు

Posted On 2026-02-18 12:39:46

Readmore >
Image 1

33 ఏళ్ల తర్వాత ముస్లిం, క్రైస్తవులకు అరుదైన సందర్భ

Posted On 2026-02-18 12:31:40

Readmore >
Image 1

ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు

Posted On 2026-02-18 12:30:16

Readmore >
Image 1

బెల్టుషాపులను అరికట్టాలి, ప్రజారోగ్యాలను కాపాడాలి

Posted On 2026-02-18 12:29:17

Readmore >
Image 1

ఇంట్లోకి చొరబడి మహిళ దారుణ హత్య

Posted On 2026-02-18 11:54:20

Readmore >
Image 1

శీర్షిక: ఛత్రపతి శివాజీ మహారాజ్

Posted On 2026-02-18 11:04:09

Readmore >
Image 1

రామచంద్రపురం గ్రామంలో హనుమాన్ టెంపుల్ నిర్మాణ కొరకు మాగంటి శ్రీనివాసరావు ధర్మకర్తకు వినతి

Posted On 2026-02-18 08:28:28

Readmore >