Posted on 2026-02-18 17:01:40
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నెలవంక కనపడటంతో ఈ రోజు నుంచి ముస్లింలకు రంజాన్ మాసం మొదలైంది.ఇవ్వాల్టి నుంచి 30 రోజుల పాటు ముస్లింలు ఉపవాసాలు ఉంటారు.ఇక క్రైస్లవులకు కూడా ఇవ్వాల్టి నుంచే ఉపవాస దినాలు ప్రారంభమయ్యాయి.భస్మ బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు క్రైస్తవులు ఉపవాసం ఉంటారు.ఇలా ఒకే సారి రంజాన్,లెంట్ సీజన్ 33 ఏళ్ల తర్వాత వచ్చింది.1993లో ఇలా ఒకే సారి లెంట్, రంజాన్ రాగా.. మళ్లీ 2057లో ఇలాంటి సందర్భం రానుంది.
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >